జనసేన కార్యకర్తకు సాయిధరమ్ తేజ్ పరామర్శ
AP: జనసేన కార్యకర్తను సీనిహీరో సాయిధరమ్ తేజ్ పరామర్శించారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా జరిగిన దాడిలో తాటిపర్తి గ్రామానికి చెందిన నల్లల శ్రీధర్ అనే జనసేన కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తేజ్ ఆ బాధితుడిని కలిసి పరామర్శించారు.