కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు బెంగళూరు
కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. చెన్నై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 218 పరుగులు మాత్రమే చేయగలిగింది.