రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13, జూన్ 4న జీతంతో కూడిన సెలవు దినాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. కాగా ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.